ఏపీ సీఎం జగన్ అమెరికా టూర్ వెళ్లిన తర్వాత.. రాష్ట్రంలో పలుమార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయన వచ్చిన వెంటనే ఏపీ మంత్రులతో.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకున్న ఆయన అక్కడ నుంచి మరో విమానంలో గన్నవరానికి చేరుకోనున్నారు. పోలవరం ప్రా�