తెలుగు వార్తలు » AP CM Jaganmohan Reddy
CM YS Jagan Review: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్...
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై సీఎం జగన్ తీరు పై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించే సీఎం అయితే పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుని అమలు చేసేవారని.. పంచాయతీ ఎన్నికలపై..
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల మహా ధర్నా 56వ రోజుకి చేరింది. ఈ ఆందోళనలో భాగంగా మందడంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. సీఎం జగన్ సచివాలయం వైపు వస్తోన్న నేపథ్యంలో, మందడంలో మహా ధర్నా చేస్తోన్న రైతులు రోడ్డుపైకి రాకుండా.. పోలీసులు శిబిరం ఎదుట ముళ్ల ఫెన్సింగ్, బారిగేడ్స్ను అడ్డుగా పెట్టారు. ధర్నాకి అనుమతి లేదని.. రైతులతో వాదన
ఏపీ సీఎం జగన్ తాను తీసుకున్న ఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరన్న అభిప్రాయం ఇప్పటి వరకు వుండేది. కానీ ఎప్పుడు పెరగాలో.. ఎప్పుడు తగ్గాలో తనకు బాగా తెలుసని చాటారు సీఎం జగన్. తాను తీసుకున్న ఓ నిర్ణయం నుంచి ఒక అడుగు వెనక్కి తగ్గారు సీఎం జగన్. అది కూడా తొలిసారిగా అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు ఏపీలో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇం�
ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలో సీఎం జగన్ సమీక్షించారు. గర్భిణీలు, పిల్లల తల్లులు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, స్కూళ్లలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పై వారితో చర్చించారు. ప్రస్తుతం వారికి అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందు�
ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం 14 రోజుల కాలంలో.. 78 గంటల 35 నిమిషాల పాటు సభ నడిచింది. కాగా.. 20 బిల్లులను సభ ఆమోదించింది. ఈ 14 రోజులు ఏపీ అసెంబ్లీలో తీవ్ర పరిణామాలు సంతరించుకున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు ఘాటుగా చోటుచేసుకున్నాయి. సీఎం జగన్ అసెంబ్లీలో కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ముఖ్యం
ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ సీఎం దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదటగా కడపలోని జమ్మలమడుగులో వైఎస్సార్ ప�