ఇంకా కొన్ని గంటలే.. విజయం వరించేదెవర్ని..? పరాజయం పలకరించేదెవర్ని..? ఇంకా కొన్ని గంటలే.. అధికారం ఎవరి చేతికి..? ప్రతిపక్ష హోదా ఎవరికి..?. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. దీంతో నాయకులంతా దేవుడి మంత్రం జపిస్తున్నారు. ప్రతిపక్షహోదా వద్దు, అధికారమే ముద్దని తమను గెలిపించు మహో ప్రభో అంటూ వేడుకుంటున్నారు
మరి కొద్దిగంటల్లోనే ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో నేతల ఇంటి వద్ద భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా.. భద్రత విషయాలపై అధికారులను అడిగి ఆరా తీసిన ఏపీ సీఎస్.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. ఎలాంటి అవాంఛ
చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ తిరుపతి గంగమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సతీసమేతంగా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ విశ్వరూప ఆలయానికి వెళ్లి…అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు, వొడిబాల సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ వ
ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్, సర్వేలు సర్వ సాధారణమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతేడాది ఇలానే సర్వేలు చేసి వైసీపీ వస్తుందని అన్నారు.. ఏమయిందని..? ప్రశ్నించారు. గత 35 ఏళ్లుగా టీడీపీ సర్వేలు చేయిస్తూనే ఉందనీ, అందులో భాగంగానే ఈ సారి కూడా సర్వేలు చేయించామని వెల్లడించారు. ‘ఇప్పుడు చెబుతున్నా.. రాసుకోండి మీరు.. నూటికి వెయ�
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ ఢిల్లీ బయలుదేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను వరుసగా కలుస్తూ.. ఎప్పటికప్పుడు మారుతోన్న రాజకీయపరిణామాలపై చర్చిస్తున్న చంద్రబాబు… ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లి.. వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతారని సమాచారం. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా ఆయన సమావేశం కాను�
కేంద్రంలో ఎలాగైనా బీజేపీయేతర ( నాన్-బీజేపీ) ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూసేందుకు ఏపీ సిఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన ఢిల్లీలో మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో భేటీ అయ్యారు. ఒకవేళ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ తగ్గినా..సర్
2019 ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం చంద్రబాబును ఢిల్లీలో పట్టించుకునేవారుండరని చెప్పారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు. కేంద్రంలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వచ్చే పరిస్థితి లేదని, ఈ విషయం వారికి స్పష్టంగా అర్థమయ్యిందన్నారు. అవినీతితో సంపాదించిన సొమ్ముతో ఇతర పార్టీలకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న
ఎన్డీయే వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కీలక చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. దాదాపు గంటపాటు ఈ ఇద్దరి నేతల సమావేశం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్య�
న్యూమరాలజీతో ఎన్నికల ఫలితాలు ముందే చెప్పొచ్చా..? అంకెలతో నేతల అదృష్టం మారుతుందా..? అధినేతల పేరులో అంకెలను బట్టి వారి ఫ్యూచర్ ఏంటో తెలిసిపోతుందా..? ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. మరో 8 రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో న్యూమరాలజిస్ట్లు చెబుతున్న లెక్కలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. ఆంధ్రప�
ఏపీలో జరగాల్సిన కేబినెట్ సమావేశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సోమవారం సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం దాదాపు గంటసేపు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదే వీరి చర్చల ప్రధాన ఎజెండా. కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి.. ఇంకా అనుమతి రాలేదని సీఎంకు సుబ్రమణ్యం వి�