ముగిసిన అధ్యాయమైతే అజెండాలోకి ఎందుకొచ్చింది..? TDP రాజీనామా సవాళ్లకు YCP ఇచ్చే ఆన్సరేంటి.?హోదాపై వామపక్షాల ఉద్యమానికి పార్టీలు మద్ధతిస్తాయా..?రాజకీయ చిచ్చు పెట్టి BJP చలికాచుకుంటోందా.?
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర స్పష్టత ఇచ్చింది. 'ఏపీ రాజధాని ఏది?' ఎవరు నిర్ణయం తీసుకోవాలి అని జీవీఎల్ ప్రశ్నించగా.. అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు.
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని కావాలంటూ భూములిచ్చిన రైతులు ఉద్యమం నడుపుతున్నవేళ జగన్ సర్కారుకు భారీ ఊరట లభించే తాజా వార్త ఇది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల ఏర్పాటులో తప్పులేదని..
ఒక్క అమరావతినే రాజధానిగా ఉంచి.. సంపదంతా అక్కడే సృష్టించాలనుకోవడం దుర్మార్గపు ఆలోచన అన్నారు మంత్రి ఆదిమూలపు సురేశ్ సురేశ్. లక్ష కోట్ల రూపాయలను ఒకే ప్రాంతంలో పెట్టుబడిగా పెట్టడంలో..