తెలుగు వార్తలు » AP Capital Amaravathi
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏపీ సీఎం జగన్ మహిళలకు ఓవైపు వరాలు ప్రకటిస్తుండగా మరోవైపు మహిళలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో అమరవాతి జిల్లాల్లో..
ప్రస్తుతం ఏపీలో జరుగుతోన్న పరిస్థితులపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మూడు రాజధానుల అంశంతో.. ఏపీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులతో.. తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకునేందుకు దోహదపడనున్నాయా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు అవు
ఏపీ రాజధాని విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా తన మనసులోని మాటను బయటపెట్టారు. ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణ దిశగా..3 రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తేల్చిచెప్పారు. అమరావతిలో లెజిస్లేచర్ , వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్ట�
ప్రస్తుతం ఏపీ రాజధాని.. ఏదనేదానిపై.. వైసీపీ, టీడీపీ పార్టీలు కసరత్తులు మొదలు పెట్టాయి. ఏ పార్టీకి ఆ పార్టీనే.. తక్కువేం కాదని.. రెండు విపక్షాలూ.. పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో.. ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు దేశం పార్టీ రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అటు వైస�
లక్షల మంది ప్రయాణికులను నిత్యం గమ్యస్థానానికి చేరుస్తున్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో మార్గదర్శకాలను సవరించింది. గతంలో ఆటో నడుపుతున్న వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంటేనే, ప్రభుత్వం ఏటా రూ.10వేలు ఇచ్చే పథకానికి అర్హత సాధిస్తారు. అయితే, తాజాగా ఆ �
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ రాజధాని అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం దండగా అని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అసలు చంద్రబాబుకు అమరావతి నిర్మాణం చేయొద్దని.. అది ఒక డెడ్ ఇన్వెస్టిమెంట్ అని అప్పుడే చెప్పాను కాని వినలేదు.. ఇప్పుడ�
తెలంగాణ అసెంబ్లీలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడం మంచిది కాదని తాను ఆనాడే చెప్పానని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వ హాయంలో తాను అప్పటి ఏపీ సీఎం చంద్రబాబును రాజధాని నిర్మాణం విషయంలో ఆచితూచి ఖర్చు పెట్టాలని సూచించానని, అయితే తన మాటలు �
సీఎం జగన్ వందరోజుల పాలనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా స్పందించారు. ఇప్పుడు జగన్ పాలనపై బుక్ రిలీజ్ చేసిన పవన్.. గత ఐదేళ్లలో టీడీపీ పాలనలో జరిగిన అవకతవకలపై ఎందుకు బుక్ విడదల చేయలేదని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అన్నారు. కేవలం వంద ర�
ఏపీ రాజకీయాల్లో రోజుకో రచ్చ జరుగుతోంది. మొన్న చలో ఆత్మకూరు.. నేడు చలో అమరావతి అంటూ టీడీపీ, జనసేన నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఏపీ జగన్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అంతా బాగానే ఉన్నా.. రాజధాని అమరావతి విషయంలో ఏపీ సర్కార్ సరైన ప్రకటన చేయకపోవడంతో ప్రజల్లోనూ.. అటు ప్రతిక్షాల్లోనూ సందేహాలు తలెత్తాయి
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మళ్లీ అదే మాట. గతంలో టీడీపీలో ఉండగా కేంద్రంలో బీజేపీ కలిసి ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా ఇప్పుడు బీజేపీలో కలిసిపోయిన తర్వాత కూడా అదే మాట మాట్లాడారు. జగన్ వందరోజుల పాలనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా రాదని, అది ముగిసిన అధ్యామని మరోసారి చెప్పారు. ప్రత్యేక హోదా అంటే కేం