Undavalli Arun Kumar on AP Bifurcation: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ విభజనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ
కేంద్రంపై యుద్ధం ప్రకటించిన గులాబీ దళపతి కేసీఆర్.. ఈ విషయంలో తగ్గేదే లేదంటున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన కుదరదని అనాడే అద్వానీ స్పష్టంగా చేశారన్నారు.
Minister KTR on PM Narendra Modi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన (AP Bifurcation) తీరుపై, తెలంగాణ ఏర్పాటు తదితర అంశాలపై రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను
సమైక్య (ఉమ్మడి) ఏపీని తెలంగాణ, ఏపీలుగా విభజించేటప్పుడు కేంద్రం ఎన్నో హామీలిచ్చింది. 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో నాటి కేంద్ర ప్రభుత్వం బై-ఫర్కేషన్ ప్యాకేజీని ప్రకటించిన సందర్భమది ! ఏపీ పునర్విభజన చట్టం-2014 లో ఈ హామీలను చేర్చారు. చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ హామీల్లో కొన్నింటిని మాత్రమే కేంద్రం నెరవేర్చగా.. ఇంకా మరి