AP Assembly: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) అసెంబ్లీ సమావేశాలు సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) అంటేనే అధికార పక్షాన్ని, ప్రతి పక్షాలు ఇరుకన పెట్టడం. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష నాయకుడు..
ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా హాట్ హాట్గా జరిగాయి. పలు ప్రభుత్వ పథకాలు, బిల్లులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సమావేశాలను బుధవారంకు వాయిదా వేస్తున్నట్లు..
వైఎస్ జగన్ ప్రభుత్వం రెండోసారి వార్షిక ఆర్ధిక బడ్జెట్ 2020-21ని ప్రవేశపెట్టింది. రూ. 2.24 లక్షల కోట్లతో సంక్షేమ బడ్జెట్ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఈ బడ్జెట్ రూపొందించారు. తెలుగు కవితతో బడ్జెట్ ప్రసంగా