తెలుగు వార్తలు » AP Assembly Session Updates
జనసేన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు ప్రవేశపెట్టాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఒకవైపు జనసేన అధినేత పవన్, ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, రాపాక మాత్రం అంద
ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉల్లి ధరలపై చర్చ వాడీవేడిగా సాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. హెరిటేజ్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని.. కిలో రూ.200కి విక్రయిస్తున్నారని సీఎం జగన్, వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంతో.. ఆమె �
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కూడా వాడీవేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మొదట ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడటం దగ్గర నుంచి మొదలైన ఈ యుద్ధం ఉల్లి అంశంపై చర్చకు వచ్చేసరికి తీవ్రమైంది. ఈ తరుణంలో అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షాలు ఉల్లి ధరల విషయంలో ఏమన్నారో ఇప్పుడు చ