తెలుగు వార్తలు » AP Assembly Session 2019
నాలుగోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. ఇవాళ్టి చర్చల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోన్న ఇంగ్లీష్ మీడియం బోధనపై అధికార, విపక్షాల ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఒకరిపై మరొకరు విమర్శలు కురిపించుకున్నారు. ఇక చివరకు ఇంగ్లీష్ మీడియం బోధనకు �
వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోన్న ఇంగ్లీష్ మీడియం బోధనకు తాము మద్దతిస్తామని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు జగన్ ప్రభుత్వానికి తాను కొన్ని సలహాలు ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టే ముందు టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని.. బుక్స్ అన్నీ �
జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించాడో మీరు నిరూపించండి అంటూ ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్ విసిరారు. ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ జరిగిన నేపథ్యంలో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన జగన్.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు 45 వేల ప్రభుత్వ పాఠశాలల స్థితి గతులన�
దిశ హత్యాచారం, నిందితుల ఎన్కౌంటర్ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా… మొట్టమొదటి సారిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ను ప్రశంసలతో ముంచెత్తారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ను సమర్ధిస్తున్నానని చెప్పిన ఆయన.. కేసీఆర్కు హ్యాట్సాఫ్ చెప్పారు. మహిళల భద్రతపై ఏపీ అసెంబ్�
పదమూడు రోజులపాటు కొనసాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కాగా నేడు ప్రశ్నోత్తరాలకు ఎక్కువ సమయం కేటాయించనున్నారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్ల మూసివేత, నిరుద్యోగ భృతి, విజయవాడ నుంచి విమాన సర్వీసుల నిలిపివేత, అమరావతిలో మంత్రులు, అధికారుల క్వార్టర్ల నిర్మాణం పురోగతిపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్�
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అమరావతిలో సెక్షన్ 30 అమలు చేశారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి కార్యక్రమాలైనా ధర్నా చౌక్లోనే చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిరసనలు, ఆందోళనలకు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. కాగా ఇవాళ అసెంబ్లీలో ఆర్�
ఏపీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. బడ్జెట్ తొలిరోజు కావడంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో.. సీఎం జగన్ బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సభ ముందు లేవనెత్తారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్దం సభను వేడెక్కించింది. ఐదేళ్ల కాలంలో చం