టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు. మాజీ స్పీకర్ కోడెల మృతిపై చంద్రబాబు ప్రజలను నమ్మించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కోడెల 16వ తేదీన మరణిస్తే 19 వ తేదీ వరకు ప్రెస్మీట్లు పెట్టి మరీ ఇది ఆత్మహత్య కాదని నమ్మించాలని చూశారన్నారు. ఎవరైన మరణిస్తే ఎలా�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల తరలించిన అసెంబ్లీ ఫర్నీచర్ను స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే గుంటూరులోని కోడెల కుమారుడికి చెందిన గౌతమ్ హీరో షోరూంలో అసెంబ్లీ అధికారులు మూడురోజుల క్రితం జరిపిన తనిఖీల్లో ఫర్నిచర్ను గుర్తించారు. దీంతో సోమవారం అసెంబ్లీ, రెవెన్యూ, పోలీసు అధికారుల బృందం షోరూంకు వచ్చి ఫర్నిచర్న�
చంద్రబాబు హయాంలో అసెంబ్లీ స్పీకర్గా ఉన్న తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. అసెంబ్లీ ఫర్నీచర్ను బయటకు తరలించారన్న వార్తలు అవాస్తవమన్నారు. తన క్యాంప్ కార్యాలయానికే కొంత ఫర్నీచర్ను తరలించానని..దానికి కావాలంటే ఇప్పుడు డబ్బులు కట్టి ఇస్తానని అసెంబ్లీ సెక్రటరీ లేఖ రాశాసన్నా�