ఆయన సీరియస్గానే చెప్తాడు.. కానీ తెలుగు ప్రజలంతా కామెడీగా తీసుకుంటారు. ఒక్కోసారి కామెడీ కూడా పండిస్తుంటాడు.. కానీ.. జనం నవ్వుకుంటూ అదో మాదిరిగా చూస్తారు.. ఎస్.. హి ఈజ్ కె.ఏ.పాల్. మొన్నటి ఎన్నికలకు ముందు తనకు సైలెంట్ వేవ్ వుందంటూ పోటీకి దిగి.. ముఖ్యమంత్రిని అవుతానంటూ తెగ సందడి చేసిన కె.ఏ.పాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే అడ్రస్ ల�
వైసీపీ ఆధిక్యంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈ పార్టీ అభ్యర్ధులు, ఏజెంట్ల సందడి నెలకొంది. అనేక చోట్ల పటాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటున్నారు. ఇది ప్రజా విజయమని వైసీపీ నేత, నటుడు పృధ్వీ అభివర్ణించారు. పార్టీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టి నప్పటి నుంచే ఆయన నాయకత్
వాళ్ళు ఐదుగురు… వారి మధ్య బంధుత్వం ఏమి లేదు.. అలాంటిది ఈ ఐదుగురు ఎన్నికల సమరంలో సై అన్నారు. అదేంటి ఎన్నికల సమరంలో చాలామంది పోటీ చేస్తున్నారు కదా.! వీరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తున్నారా.. వీరి పేర్లు ఒకటే అదే ‘నాని’.. ఇప్పుడు వారి గురించే అందరూ కూడా చర్చించుకుంటున్నారు.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు�
న్యూఢిల్లీ : ఈవీఎంలలో 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేసి డేటా మార్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో జాతీయ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీ సహా పలువురు నేతలు హాజరయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల ఉద్రిక్తత మినహా, మిగిలిన అన్ని చోట్లా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 వరకు క్యూలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. విశాఖ ఏజెన్సీలో సాయంత్రం 4 గంటలకే పోలింగ�
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక.. మధ్యాహ్నం 1 గంటల సమయానికి ఏపీలో 40.53 శాతం పోలింగ్ నమోదైతే.. తెలంగాణలో 38.80శాతం పోలింగ్ నమోదైంది. ఇక జిల్లాల వారీగా తెలంగాణలో (మధ్యాహ్నం 1 గంటకు) నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది: 1. ఆదిలాబాద్ –
హైదరాబాద్: తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో అక్కినేని నాగ చైతన్య, సమంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
విజయవాడ: విజయవాడ పటమటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా స్వాగతిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ‘ఈవీఎంలు చాలాచోట్ల పని చేయడం లేదని.. దీనిపై ఎన్నికల అధికారులతో తమ పార్టీ నేతలు మాట్లాడుతున�
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. గురువారం జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో అత్యధికంగా అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గంగా గుంటూర�
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి, రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. సిబ్బందిపై దాడిచేసి తమ పార్టీకి చెందిన బీ ఫారాలను టీడీపీ, వైసీపీలు ఎత్తుకెళ్లాయని, వాటి సాయంతో పలు చోట్ల అవి అభ్యర్థులను నిలబెట్టాయని ఆయన ఆరోపించా�