ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర స్పష్టత ఇచ్చింది. 'ఏపీ రాజధాని ఏది?' ఎవరు నిర్ణయం తీసుకోవాలి అని జీవీఎల్ ప్రశ్నించగా.. అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు.
Case against Janasena leaders: జనసేన నేతలపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్న జనసేన నేతలు.. బ్యానర్లను
AP Govt Withdraws Three Capital Bill live: ఏపీ అసెంబ్లీ 3వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఉద్యాన నర్సరీలు క్రమబద్దీకరణకు సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఏపీలో మూడు రాజధానులపై రగడ నడుస్తున్న నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనన్నారు. అన్నీ ఒకే చోట పెట్టడం సరికాదన్నారు. తన వ్యాఖ్యలకు, రాజకీయాలకు సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు వెంకయ్య. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ తొలి స్నాతకోత్సవానికి