తెలుగు వార్తలు » ap
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థినులకు రెండు సిగ్నిఫికేంట్ గిఫ్టులను ప్రకటించారు. రెండు కొత్త పథకాలను మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజునే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని
చాలా కాలం తర్వాత విజయవంతమైన రాష్ట్ర బందుల్లో శుక్రవారం నాటి వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన బందు ఒకటిగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుటి వరకు పిలుపునిచ్చిన బందుల..
Maganti Ramji commits suicide attempt: టీడీపీ నాయకుడు, ఏలురు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం...
తాను చనిపోతాడో లేక బతికే ఛాన్స్ ఏమైనా వుందో క్లారిటీ లేదా జీమన్మృతుని కుటుంబీకులకు. కానీ.. అతని అవయవాలు మరికొందరి ప్రాణాలను నిలబెడతాయని నమ్మారు. అంతే.. బ్రెయిన్ డెడ్...
షర్మిల కొత్తపార్టీ పెట్టబోతున్నారు. పార్టీ విస్తరణకు పవన్ సయ్యంటున్నారు. ఓపెన్ చేస్తే, తెలంగాణలో నయా రాజకీయం మొదలుకాబోతోందా? భవిష్యత్..
ఆంధ్రప్రదేశ్లో అయితే మరింతగా ప్రేమ వేధింపుల కేసులు, నేరాలు పెరుగుతున్నాయి. అమ్మాయిలపై మృగాళ్ల ఆగడాలు శృతి మించుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ డిగ్రీ స్టూడెంట్ని చంపేసి కాల్వలో పడేశాడు ఓ యువకుడు.
ఒకప్పుడు కరువుసీమ. ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డు అందుకునే స్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు నేషనల్ అవార్డ్ వరించింది. మరోవైపు కేవలం రెండేళ్లలోనే..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. పంచాయితీ ఎన్నికలు ముగిశాయో లేదో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి పార్టీలు.
చంద్రబాబు తన పార్టీ వర్గాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో కీలకాంశాలేంటో వివరించిన చంద్రబాబు తీవ్ర స్వరంతో కర్తవ్య బోధన చేశారు.
రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన బెజవాడలో బల్దియా పోరు రసవత్తరం కానున్న సంకేతాలు వెల్లడవుతున్నాయి. మేయర్ కుర్సీ నీదా..? నాదా..? అంటూ సై అంటే సై అని రంకెలేస్తున్నాయి ప్రధాన పార్టీలు.