తెలుగు వార్తలు » AOB region
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కూంబింగ్ దళాలకు పెను ప్రమాదం తప్పింది. కుంబింగ్ దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్ధాలను..
ఏఓబీలో ల్యాండ్ మైన్స్ ఫియర్. అడుగడుగునా మందుపాతరలే. భద్రతా బలగాలే వారి టార్గెట్. అదమరిచారా ఇక అంతే. పోలీసులకు కీలక సమాచారం అందడంతో అలెర్ట్ అయ్యారు. అటవీ ప్రాంతంలో అమర్చిన మందుపాతరలను కనుకొనే పనిలో పడ్డారు...
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఎదురుకాల్పులతో మోతెక్కింది. భద్రతా బలగాలకు, మావోయిస్టు నక్సల్స్కు మధ్య గురువారం మధ్యాహ్నం ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి.
ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో ఉన్న మల్కాన్గిరి జిల్లా పోలీసులు మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన కూంబింగ్లో మావోలకు సంబంధించిన అత్యాధునిక ఆయుధాలు పట్టుకున్న సంగతి తెలిసిందే.
ఏవోబీ సరిహద్దుల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. స్వాభిమాన్ అంచల్లోని పేపర్మెట్ల పోలీసులు భీమారం రిజర్వ్ ఫారెస్ట్లో మావోయిస్టుల భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నారు.
చత్తీస్ ఘడ్ – ఒడిశా రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు తలదాచుకునేందుకు ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోకి వస్తున్నారా..? ఇదే సమయంలో ఏవోబీలో భారీ అలజడి సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా..? ఇందులో భాగంగా యాక్షన్ టీములు కూడా రంగంలోకి దిగాయా..? అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఔననే అంటున్నాయి. ఈ �