తెలుగు వార్తలు » anushka sharma » Page 4
బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒక ‘మిక్కీమౌజ్ సెలక్షన్ కమిటీ’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్.. ఓ మ్యాచ్లు టీమిండియా సెలక్టర్లు అనుష్క శర్మకు టీ కప్పులు అందించారంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఘాటుగా స్పందించింది. ఈ మే�
ఇస్రోకు అండగా ఉన్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సినీ ప్రముఖులు అనుష్క శర్మ, సోనమ్ కపూర్, మధుర్ బండార్కర్కు ధన్యవాదాలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల కష్టాన్ని గుర్తించినందుకు ఆయన ప్రశంసించారు. చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాండింగ్లో భాగంగా శుక్రవారం ఆఖరు నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. ల్యాండర్ వ�
రైల్వే స్టేషన్లతో తనకున్న ఎటాచ్మెంట్ను గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్. ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్లో షారుక్ కొత్త పోస్టల్ కవర్ను ఆవిష్కరించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బాంద్రా రైల్వే స్టేషన్కు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను రైల్వే స్టేషన్లలో
ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు వచ్చాయంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే అలాంటివి ఏమి లేవని అటు కోహ్లీ, ఇటు రోహిత్ శర్మ ఇద్దరూ కూడా స్పష్టం చేశారు. జట్టులో విభేదాలు ఉంటే అద్భుతమైన ఫలితాలు వచ్చేవి కావని కోహ్లీని మీడియాను తీవ్రంగా విమర్శించాడు. �
టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ముందుగా ఫ్లోరిడాలో రెండు టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 శనివారం జరుగనుండగా, రెండో టీ20 ఆదివారం, మూడో టీ20 మంగళవారం జరుగనుంది.దీనిలో భాగంగా ఇప్పటికే ఫ్లోరిడా చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్లో నిమగ్నమైంది. కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం భార్య అనుష్క శర్మతో క
ముంబై: ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలంటూ వస్తున్న వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ వట్టి పుకార్లేనని.. జట్టులో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడిందని చెప్పారు. అంతేకాదు ఇన్స్టా వేదికగా ఆ క్రికెటర్ల భార్యల మధ్య వార్ జరుగుతోందని వ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విబేధాలు తలెత్తాయని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరి మధ్య సఖ్యత తీసుకురావడానికి బీసీసీఐ బుజ్జగింపు చర్యల చేపడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20లు ఆడేందుకు భారత్.. యుఎస్ పయనం కా�
ముంబయిలోని వర్లీ ప్రాంతంలో అరేబియా సముద్రానికి ఎదురుగా ఉన్న ఓంకార్ 1973 ప్రాజెక్టు పేరిట ఉంటే 70 అంతస్థుల లగ్జరీ అపార్ట్ మెంట్లో 35వ అంతస్థులోనుండి కోహ్లీ ముంబై అందాలను కనువిందుచేశారు. రూ.34 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్… సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫ్లాటులో ఒక్కో గది వైశాల్యం 7171 చదరపు అడ�
వరల్డ్ కప్ సెమీస్ నుంచి నిష్క్రమణ నేపథ్యంలో..టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్శర్మల మధ్య గ్యాప్ పెరిగిపోయిందని..కోల్డ్ వార్ జరుగుతుందని..రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్దరి ఫ్యాన్స్కు సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే జరుగుతోంది. వీటికి ఆద్యం పోసే విధంగా.. రోహిత్శర్మ.. కోహ్లీ, అతని వైఫ్ అన�
ప్రపంచకప్ నుంచి టీమిండియా సెమీస్తోనే నిష్క్రమించడంతో.. జట్టులోని అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. అంతేకాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య కూడా విభేదాలు తలెత్తాయని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు కూడా వన్డే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలని కో�