యితే సౌత్ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్నా(Bollywood vs South Cinema).. హిందీ చిత్రాలు ఎందుకు హిట్ కావడం లేదు అనే ప్రశ్నపై షాకింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనోక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతి సనన్. కానీ సినిమా తర్వాత టాలీవుడ్ లో అంతగా అవకాశాలను అందుకోలేకపోయింది కృతి. ఆ తర్వాత తెలుగు నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు..
తమ ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ దాడుల అనంతరం బాలీవుడ్ సెలబ్రిటీలు అనురాగ్ కశ్యప్, తాప్సీ పొన్ను మళ్ళీ తమ తాజా చిత్రం 'దుబారా' షూట్ లో నిమగ్నమయ్యారు. వీరి ఇళ్లపైనా, కార్యాలపైనా ఐటీ అధికారులు మూడు రోజులుగా దాడులు, సోదాలు నిర్వహించారు.
బాలీవుడ్ సెలబ్రిటీలు తాప్సి పొన్ను, అనురాగ్ కశ్యప్ ఇళ్ళు, కార్యాలయాలపై తాము నిర్వహించిన సోదాలు, దాడుల్లో వీరు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.
Rahul Gandhi on Centre: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల నిరసనలకు మద్దతు తెలుపుతున్న వారిని అణిచి వేసేందుకు..
బాలీవుడ్ సెలబ్రిటీలు అనురాగ్ కశ్యప్, తాప్సి పొన్ను తదితరుల ఇళ్ళు , కార్యాలయాలపై ఐటీ దాడులకు కారణం వారు ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడమేనని మహారాష్ట్రలో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు.
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనుర్యాగ్ కశ్యాప్ తనపై లైంగిక దాడికి దిగాడంటూ నటి పాయల్ ఘోష్ అప్పట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
బాలీవుడ్ 'అమానుషాలపై' బీజేపీ ఎంపీ రూపా గంగూలీ మండిపడ్డారు. అమాయకులను ఈ ఇండస్ట్రీ ఒకవిధంగా 'చంపేస్తోందని', డ్రగ్స్ కి వారిని బానిసలుగా మారుస్తోందని ఆమె దుయ్యబట్టారు. మహిళలను బాలీవుడ్ అవమానిస్తోంది..
మీటూ ఉ ద్యమం లో భాగంగా నటి పాయల్ ఘోష్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై ఆరోపణలు చేస్తున్న సందర్బంలో తన పేరును కూడా లాగడం పట్ల మరో నటి రిచా ఛధ్ధా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలైన బాధితురాళ్లకు న్యాయం జరగాల్సిందే అంటూనే..