Punjab CM Bhagwant Mann: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధికార పగ్గాలు చేపట్టగానే పాలనలో దూకుడు పెంచారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి అడుగు అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు.
లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు హయత్ నగర్ డిటెక్టివ్ ఇన్సెస్పెక్టర్ జితేందర్ రెడ్డి. తన బంగారం పోయిందని ఓ మహిళ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఆ కేసులో నాగరాజు, నరేష్ అనే యువకులను అదుపులోకి తీసుకున్నాడు డిటెక్టర్ జితేందర్ రెడ్డి. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు.. నిందితుల నుంచి ఒక లక్ష 10వేల లంచం డిమాండ్ చేయగా.. వారు 55వేలు ఇచ�