ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై కూడా కేబినెట్ చర్చించింది. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలకు ఆమోదం లభించింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతల మీద వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న విమర్శలు, పరుష పదజాలం మీద తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు
పులిచింతల పాపం ఎవరిది? దీనిపైనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పంచాయితీ నడుస్తోంది. నారా లోకేష్ ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేయడం సరికాదంటూ మండిపడ్డ ఏపీ జలవనరుల మంత్రి