ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడం చాలా బాధ కలిగించే అంశమని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వల్లనే అనేకమందికి కరోనా వైరస్ సోకిందన్నారు. ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన ప్రార్థనలకు హాజరైన ప్రతి ఒక్కరినీ.. వారితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించేందుకు చర్యలు తీసు
సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్ వెనకడుకు వెయ్యడం లేదు. జవనరి 9న నవరత్నాల్లో భాగమైన ‘అమ్మ ఒడి’ పథకానికి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఇక త్వరలోనే పాఠశాలలో అమలు చేస్తోన్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి 21 వ తేదీ నుంచి ఆహార పదార్థాల్లో క్వాలిటీ పెంచడంతో పాటు, రకరకాలు వ
ఏపీలో ఇసుక.. రాజకీయ తుఫాన్గా మారింది. ఒకవైపు లాంగ్ మార్చ్లు, ఇసుక సత్యాగ్రహాలతో ప్రభుత్వం మీద విపక్షాలు దండెత్తాయి. డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను ఎందుకు తీయలేరని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే, లాంచీలు, ట్రాక్టర్లు కూడా వెళ్లే పరిస్థితి లేదని స్వయంగా సీఎం జగనే అంటున్నారు. గత ఐదేళ్లు ఇసుక మాఫియా నడిచిందని జగన్ విమర్శిస�
ఆంధ్ర అవతరణ దినోత్సవంగా నవంబర్ 1 న జరపాలని చెప్పి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైందికాదని భావిస్తున్నాను. ఎందుకంటే ఎందరో మహనీయుల త్యాగఫలంగా, వారి పోరాట ఫలితంగా 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ తర్వాత అనేక పోరాటాలు, ఆత్మత్యాగాలు జరిగిన పిదప,