కాకినాడ (Kakinada) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్రామీణం మండలంలోని వాకలపూడి పారిశ్రామికవాడలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ప్యారీ షుగర్స్ రిఫైనరీలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో 9..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉన్నప్పటికీ 2024 ఎన్నికలపై విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) పార్టీ నేతలు,...
వినాయకచవితి (Vinayaka Chavithi) గడువు సమీపిస్తోంది. కాణిపాక వరసిద్ధుడు వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆలయ అధికారులు ఆహ్వాన పత్రం అందించారు....
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వంద శాతం పాస్ పర్సంటేజ్ తో పాటు అధిక మార్కులు సాధించిన 7 ప్రభుత్వ పాఠశాలలను బెస్ట్ స్కూల్స్ గా ఎంపిక చేపింది. ఆగస్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా బెస్ట్ స్కూల్స్ గా....
గత నెలలో కురిసిన భారీ వర్షాలు, గోదావరికి (Godavari) పోటెత్తిన వరదలను మరిచిపోకముందే మరోసారి వరద పోటెత్తుతోంది. భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరింది. అధికారులు అప్రమత్తమై...
టీడీపీ తీరుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత (Taneti Vanitha) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలను అడ్డం పెట్టుకుని శాడిస్టు సైకాలజీని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) వ్యవహారంలో తప్పు...
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) వీడియో వ్యవహారంపై టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు స్పందించారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటే.. వైసీపీలోని సగం మంది నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాధవ్ను...
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల చిరకాల వాంఛ తీరనుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెరపైకి వచ్చిన విశాఖ (Visakhapatnam) కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. భవన...
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తరగతుల విలీనంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ఇంటి పక్కనే స్కూల్ ఉండాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ప్రైవేట్ స్కూల్స్ లో చదివించే...
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో జగనన్న తోడు నిధులను విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10వేలు వడ్డీ లేని రుణాలను అందించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ (CM Jagan) లబ్ధిదారుల బ్యాంకు...