తెలుగు వార్తలు » Andhra Pradesh Elections
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు.
Bhuma Akhila Priya: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై బెయిల్ పైన విడుదల టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ..
Minister Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై రాష్ట్ర మంత్రులంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో మధ్యలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీలతో చర్చించేందుకు
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. వారు చేస్తోన్న మార్పుల్లో ఎన్నో తప్పులు బయటపడుతున్నాయి. నిన్నటికి నిన్న కర్నూల్లో ఓ మహిళా ఓటర్ ఫొటో స్థానంలో సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ఫొటో దర్శనమివ్వగా.. తాజాగా ఏలూరులో కుక�
గత ఐదేళ్ల క్రితం పార్టీని స్థాపించి.. ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఘోర పరాజయాన్ని పొందారు. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలపై జిల్లాల వారీగా ఆయన సమీక్షను జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఓటమికి గల కారణాలు, సంస్థ
రసవత్తరంగా సాగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎంపీగా రెండోసారి విజయకేతనం ఎగరవేశారు గల్లా జయదేవ్. ఈ సందర్భంగా ఆయనకు హీరో మహేశ్ బాబు అభినందనలు తెలిపాడు. ఎంపీగా రెండోసారి విజయం సాధించడం గర్వంగా ఉందంటూ అంటూ ట్వీట్ చేశారు. కాగా గుంటూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన గల్లా జయదేవ్.. 4,205 మెజారిటీతో మోదుగుల వేణుగోపా�
గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలైన విషయం తెలిసిందే. అందులో 151 స్థానాలను సొంతం చేసుకున్న వైసీపీ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమౌతోంది. కాగా ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. పులివెందుల నుంచి పోటీ చేసిన జగన్ తన ప్రత్యర్థి సతీష్ రెడ్డిపై అత్యధికంగా 90,110ఓట్లత�
ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం, టీడీపీకి అన్ని సీట్లు రావడం గొప్పని ప్రముఖ రాజకీయ వేత్త, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు సెటైర్లు వేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే జగన్ సీఎం అయ్యారని అన్నారు. చంద్రబాబు కులపక్షపాతిగా వ్యవహరించారన్న ప్రచారం ప్రజల్లో బాగా ఉందని చెప్పుకొచ్చారు