ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం అవుతుంది. అయితే ఇప్పటి నుంచే ఎన్నికలపై రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఎలాగైనా అధికారం చేపట్టాలనే కాంక్షతో ప్రణాళికలు...
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులు