అమరావతి : మంగళగిరి నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి టీడీపీ నేత, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్బాబు అభినందనలు తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై అత్యంత విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రజలందరికి నమస్కారాలు తెలిపారు. నామినేషన్ వేసిన నాటినుంచి కౌంటింగ్
అమరావతి: రీపోలింగ్ ముగియడంతో ఎన్నికల సంఘం కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్లో 34 చోట్ల 55 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియకు 13 జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 23వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 25వేలమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కేంద్ర ఎన్ని
అమరావతి: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జరిగే రీపోలింగ్పై చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పోలీస్ బందోబస్తు, రీపోలింగ్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. రీపోలింగ్పై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశా�
హైదరాబాద్: వైసీపీ నేతలు నేడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవనున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎంపీ బొత్స సత్యనారాయణతో పాటు పలువురు సీనియర్ నేతల బృందం ఎన్నికల కమిషన్ను సాయంత్రం 5 గంటలకు కలుసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు, అవాంచనీయ సంఘటనలకు టీడీపీ కారణమం
ఎన్నికల్లో ఓడిపోతున్న విషయం చంద్రబాబుకు అర్థమైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. అందుకే తన ఓటమిని ఎన్నికల కమీషన్ మీద నెట్టి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలు పని చేయడం లేదని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేశారని ధ్వజమెత్త�
హైదరాబాద్: దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రాబోతున్నట్టు వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. పోలింగ్ టైం ముగిసిన అనంతంరం లోటస్ పాండ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకు, ఎన్నికలు జరగకుండా ఆపేందుకు చంద్రబాబు చేసిన కుట్రలు ఫలించలేదని జగన్ అన్నారు. ఎన్నికల ప్రధాన అధికారిని కూడా బెదిరించడం చం�
ఏపీ ఎలక్షన్ వార్లో టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని జోస్యం చెప్పారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసీ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాదు అన్న విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరు అధికారంలోకి వస్తారనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేనన్న తులసీ రెడ్డి..అన్ని జిల్లాల్లోనూ టీడీపీ-వైసీపీ పోటా పోటిగా తలపడ్డ�
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాయకులు ప్రలోభాలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉండకూ
మంగళగిరి : నా సోదరుడు లాంటి వ్యక్తి ఆర్కే..ఐదేళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు. ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్థులను దోపిడిదారుల నుంచి కాపాడుతాడు.. మీ కుటుంబాలకు అండగా ఉంటాడు.. నా కేబినేట్లో మంత్రిగా ఉంటాడు’ అని జగన్ మంగళగిరి ప్రజలకు హామి ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజున మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.
కృష్ణా: అవినీతి, అబద్ధాలు, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో వైఎస్ షర్మిల రోడ్ షోను నిర్వహించారు. ఎన్నికల్లో అక్రమంగా గెలవడంకోసం అనేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క �