ఏపీలో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు నిల్వచేరాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే...
ఏపీలోని తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ కేసు వెలుగు చూడటంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తికి ప్రాథమిక కాంటాక్టులుగా...
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు, ఎన్ని వెంటిలేటర్ల అందుబాటులో ఉన్నాయనే వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.
గుంటూరు జిల్లాలోని ప్రముఖ కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో కరోనా కలకలం రేపింది. అక్కడ పనిచేసే ఇద్దరు ముఖ్య అర్చకులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1916 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో స్థానికంగా 1,908 ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 కేసులు నిర్ధారణ అయ్యాయి.