టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు పరామర్శ అంటూ రైతుల వద్దకు వెళ్లిన చంద్రబాబు నాయుడి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి, రాత్రికి అక్కడే బసచేస్తారు.
Andhra Pradesh: నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో (ఫ్రెంచ్-అమెరికన్ ఆర్థికవేత్త) బృందం సోమవారం తాడెపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
దిశ యాప్, చట్టం అమలుపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. ఏపీలో ప్రతి మహిళా సంక్షేమం అనే నినాదంతో ముందుకెళ్ళాలి అని సూచించారు. నేర నిరోధం కోసం..
Andhra Pradesh: ఈ నెల 14వ తేదీన తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో..
నార్త్ ఇండియా టూర్ వెళ్లిన జగన్.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హిమాచల్ప్రదేశ్ టూర్కు వెళ్లారు. విజయవాడ నుండ నుంచి ప్రత్యేక విమానంలో చంఢీగఢ్ చేరుకున్న జగన్ ఫ్యామిలీ..