AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి గర్నవర్ ఎయిర్పోర్టుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరుతారు. ఢిల్లీ పర్యటనలో..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్రలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పలు ప్రశ్నలను సంధించారు. పలు ఆరోపణలు చేశారు చంద్రబాబు.
ఏపీలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో దెబ్బతిన్న కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని ఆదేశాలు జార చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అక్టోబర్ 14వ తేదీన...
ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని...
రెండు రోజుల కిందట మరణించిన సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కుమారుడి సురేష్బాబుకి (MLC) ఎమ్మెల్సీ టికెట్ ఖరారైంది. మోపిదేవి రాజీనామా చేసిన స్థానంలో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్లో మకాం వేశారు. రెండ్రోజుల పాటు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసంలో ఆయన రెండ్రోజులు వుండబోతున్నారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న జగన్… సోమవారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో జరిగే భేటీ తర్వాతనే తిరిగి అమరావతికి పయనం అవుతారని సీఎం కార్యాలయ వర్గాలు చెబుతు
ఏపీలోని విద్యార్థులందరికీ తాను ఇకపై కేర్ టేకర్ మేనమామనని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. అమ్మ ఒడి కార్యక్రమానికి చిత్తూరు పట్టణంలో శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అమ్మ ఒడి పథకం వెనుక తనకు ప్రేరణ ఏంటో వివరించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ చదివే ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకం కింద వారి తల్లి అకౌంట్లో
ఏపీలోని కోట్లాది మంది పెన్షనర్లకు జగన్ ప్రభుత్వం గోల్డెన్ గిఫ్ట్ ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి పెన్షనర్ల ఇంటి వద్దకే పెన్షన్ మొత్తాలు చేరేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సచ
చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్లు జనవరి 13న భేటీ కాబోతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో ఇద్దరు సీఎంలు పదే పదే ఆత్మీయ సమావేశాలతో హల్చల్ చేసినా.. ఆతర్వాత వీరిద్దరి మధ్య పలు అంశాలు గ్యాప్ పెంచాయని ప్రచారం జరిగింది. కానీ, అదేమీ లేదన్నట్లుగా సంక్రాంతికి ముందు ఈ ఇద్దరు మరోస