అమరావతి రాజధాని కోసం జరిపిన భూ సేకరణపై తాజాగా మరోసారి చర్చ ఊపందుకుంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అసలు రాజధాని భూసేకరణలో ఏం జరిగిందనే ఆసక్తి సామాన్యుల్లో పెరిగిపోయింది.
అమరావతిలో నెలకొన్ని ప్రస్తుత పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు. రాజధాని ఏరియాలో ప్రస్తుతం స్తబ్దత నెలకొనడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పరిరక్షణ ప్రతీ ఒక్క ఆంధ్రుడి బాధ్యత అని ఆయనంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒకవైపు కోర్టులు, ఇంకోవైపు విపక్షాలు అడ్డుతగులుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం...
అమరావతి భూముల కుంభకోణంపై ఈడీ కేసు నమోదైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే అమరావతి భూముల కొనుగోలు అక్రమాలపై కేసు నమోదు చేయాలంటూ గతంలో సీఐడీ ఈడీకి లేఖ రాసింది. అమరావతి కోర్ ఏరియాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 790 మంది తెల్ల రేష
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎండి. షరీఫ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీలకు రిఫర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇష్యూపై మరింత వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు ఆయన. తాజాగా సెలక్ట్ కమిటీలకు పేర్లు ఇవ్వాలని చెప్పి రా�
రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై చర్చ, ఓటింగ్ సందర్భంగా ఏపీ శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఈ సమయంలో వైసీపీ సభ్యులు, మంత్రులు మండలి ఛైర్మన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మైనార్టీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మహ్మద్ హిదాయత్.. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారు.