Sunil Deodhar: దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటింది. నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకొని ప్రతిపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
Kotipalli-narsapuram railway line: జగన్ ప్రభుత్వంపై పోరాటానికి బీజేపీ సమయాత్తమవుతోంది. ప్రజా సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు భారతీయ జనతా పార్టీ
Bjp vs Trs: బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టార్గెట్గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన..
Andhra Pradesh BJP: హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం రాష్ట్ర బీజేపీలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు.. అధికార పార్టీపై పోరాడటంలో
BJP National Working Committee meeting: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇటీవలనే ఉప ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీకి
గుర్తు గోల ఢిల్లీకి చేరింది. గ్లాస్ ఇష్యూపై CECకి కంప్లైంట్ చేసింది బీజేపీ, జనసేన కూటమి. తమ గుర్తును వేరే వారికి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో నవతరం పార్టీకి గ్లాస్ గుర్తు కేటాయింపు తీవ్ర దుమారమే రేపుతోంది.
Andhra Pradesh BJP: ఆంధ్రప్రదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
Andhra Pradesh BJP: రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటన ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తుంది. విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై..
ఏపీ బీజేపీ నేతలు అందుకున్న కొత్త పల్లవి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన సిబిఐ కోర్టును విజయవాడకు తరలించాలని ఏపీ బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్రంలో వున్నది బిజెపి ప్రభుత్వమే. సో.. ఏపీ బీజేపీ నేతల డిమాండ్ను ఆమోదించే అవకాశాలు కూడా పుష్కలంగా వున్నాయి.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు..ఎన్నిసార్లు యూజ్ చేసిన వెగటు వేయని సామెత ఇది. దాన్ని పలుచన చెయ్యడానికి ఏ పొలిటిషియన్స్ ఇష్టపడటం లేదు. అలానే ఎంపీ సుజనా చౌదరి ఊహించని విధంగా టీడీపీ నుంచి బీజేపీలోకి జంఫ్ అయ్యారు. పనిలో పనిగా సహచరుల మెడలో కాషాయ కండువా వేయించి..చంద్రబాబుకు ఓ రేంజ్ షాక్ ఇచ్చారు. అయితే పా�