తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే ఆలోచనతోనే బీజేపీ ఇప్పటికే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సామ, దాన, భేద, దండోపాయాలలో ఏదో ఒకదాన్ని వాడటం..రాష్ట్రంలో పాగా వేయడం బీజేపీకి దినచర్యగా మరింది. భారీ విజయంతో మోదీ – షా ద్వయం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ప్రతి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, దేశ వ్యాప్తంగ�
గత ఎన్నికల ముందు వరకు మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉన్నాడు. అటు చంద్రబాబుకు, ఇటు జగన్కు చురకలు అంటిస్తూ..తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అయితే ఎన్నికల్లో పోటీచేసిన అన్నదమ్ములిద్దరూ ఓటమి బాట పట్టడంతో..అంతవరకూ హుషారుగా ఉన్న నాగబాబు డీలా పడి కామ్ అయిపోయాడు. అయితే తాజా�
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఏపీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ ఓటమిని చవి చూశారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ గెలుపొందారు. 5వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి అఖరికి మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న నారా ల�
దేశవ్యాప్తంగా బీజేపీ హవా మరోసారి కొనసాగుతుందని, మోదీ మళ్లీ పీఎం అవుతారంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. అలాగే ఏపీలో నేషనల్ సర్వేలు చాలా వరకు జగన్ వైపే మొగ్గు చూపాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ పోల్స్పై స్పందించారు. ప్రజల నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలం అయ్యాయని చంద్రబాబ�
మంగళవారం కడపకు చేరుకున్న వైసీపీ అధినేత జగన్..పులివెందులలో ప్రజాదర్బార్కు సిద్దమవుతున్నారు. నిన్న సాయంత్రం జగన్ కడపకు వచ్చే సమయంలో.. ప్రతి గ్రామం వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ, రేపు ఆయన పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు. . పులివెందులలోని బకరాపురంలో ఉన్న �
టీడీపీ వార్షికోత్సవం కార్యక్రమం..ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమంపై ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి అయిన మే 28 కలుపుకుని మొత్తం మూడు రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితి. ఇప్పటివరకు టీడీపీ ఇదే రకంగా మహానాడును నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈ సారి ఎన్నికల ఫ
ఏపీలో పోలింగ్ జరిగి ఇంకో మూడు రోజులు గడిస్తే నెల రోజులు అవుతుంది. ఎన్నికలు అయిన అనంతరం ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక జనసేన పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ నేతలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇలా నాయకులంతా ఎవరి అంచనాల్లో వాళ్లు మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో
త్వరలో ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నారు. ఐతే దీని వెనక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. సాంకేతిక కారణాలతోనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే కిడారి శ్రవణ్కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కార్యాలయం నుంచి సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పటివరకు తనక�
నటసింహ..నందమూరి బాలకృష్ణ. ఈ సీనియర్ హీరో ఏది చేసినా సెన్సేషనే. తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ తెలుగు తెరపై తిరుగులేని ముద్ర వేశారు. సౌత్లో లార్జర్దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో ఆయన ఒకరు. మాస్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ నందమూరి నాయకుడికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్ల