పోలవరం ప్రాజెక్టు అథారిటీ కీలక భేటీ సోమవారం హైదరాబాద్ నగరంలోని కేంద్ర జలశక్తి కార్యాలయంలో జరిగింది. ఏపీ, తెలంగాణ అధికారులు పాల్గొన్న ఈ భేటీలో పలు కీలకాంశాలు చర్చకొచ్చినట్లు సమాచారం.
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ సినీ నిర్మాత అమరావతి హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన తనకు నష్టపరిహారం చెల్లించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రసిద్ద సినీ నిర్మాత...
మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నారు. తన వ్యక్తిగత కారణాల వల్లే పొలిట్ బ్యూరోను వీడుతున్నట్లు ఆమె టీడీపీ అధినేత చంద్రబాబుకు..
సోషల్ మీడియా మాయగాళ్లు పెరిగిపోతున్నారు. అమ్మాయిలు లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. బెదిరింపులకు దిగుతూ వారి మాన, ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
కర్నూలు జిల్లాలో ఇటీవల పెళ్లి చేసుకున్న యువకుడు..చెప్పాపెట్టకుండా ఎక్కడికో ఎస్కేప్ అయ్యాడు. కోవెలకుంట్ల పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వీరాకుమార్ వివాహమైన నాలుగు రోజులకే నవ వధువును ఇంట్లో వదిలి పారిపోయాడు. దీంతో ఏం చెయ్యాలే పాలుపోని నవ వధువు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ లో సాఫ్ట�
లాక్డౌన్ సడలింపులపై ఏపీ సర్కార్ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రైతులు చేసుకునే వ్యవసాయ పనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకాలు కలిగించకూడదని సూచించింది. కంటైన్మెంట్ ఏరియాలు తప్ప ఎక్కడా వ్యవసాయ పనులకు ఆటంకం కలగవద్దని ఆదేశించింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, కొనుగోళ్లు..అమ్మకాలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని స�
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ ఉపసంహరించుకుంది. కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో… సిబ్బంది తొలగింపు నిర్ణయంపై వెనక్కి తగ్గింది. 7600మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ నిన్న ఆర్టీసీ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్టీసీలో ఎవరినీ తొలగించడం లేదని.. రవాణా శాఖ మంత్�
ప్రస్తుతం కరోనా సంక్షోభ సమయంలో ప్రంట్ లైన్ లో ఉండి విధులు నిర్వర్తిస్తూ..రియల్ హీరోలుగా నిలుస్తున్నారు పోలీసులు. అయితే వారిలో కొందరు చేసే తప్పుడు పనులు వల్ల డిపార్ట్ మెంట్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తోంది. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ ఎస్సై పేకాటాడుతూ అడ్డంగా దొరికిపోయాడు. వెంకాయపల్లె కొత్త కాలనీలోని ఓ ఇంట్ల�
కృష్ణాజిల్లాలో మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. స్ధానికంగా ఉండే ఓ వైన్ షాపు పనిచేసే ఇద్దరు ఉద్యోగులు లాక్ డౌన్ ఉన్నా దొంగతనంగా మద్యం తరలిస్తుండగా.. కోటేశ్వరరావు అనే వాచ్ మెన్ అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన వారు వాచ్ మెన్ ను కొట్�
రాష్ట్రంలో కరోనా తీవ్రత.. నివారణ చర్యలు, ప్రభావిత రంగాల్లో పరిస్థితిపై సీఎం జగన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటి సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, సంబంధిత అధికారులు హాజరయ్యరు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహ�