కర్నూలు జిల్లా పంచలింగాల అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో బ్యాగులు కనిపించాయి. మొదట వాటిని ఏవో లగేజ్ బ్యాగులు అయి ఉంటాయిలే అనుకున్నారు.
ఇప్పుడిప్పుడే ఎలాంటి ఎన్నికలు లేవు... ఎన్నికల ప్రచారాలు లేవు... మరి ఎమ్మెల్యే దోసె ఏంటా అని ఆశ్చర్య పోతున్నారా? నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 'గుడ్ మార్నింగ్' పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
హాయిగా ఆడుకోవాల్సిన వయసులో ఆ బుడ్డోడికి అనుకోని కష్టం వచ్చి పడింది. ఎనిమిదేళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతలను మోయాల్సిన పరిస్థితి...కన్నవారికి కడుపునేందుకు..ఆ బుడతడు ఆటో డ్రైవర్ అవతారమెత్తాడు..
krishna district nandigama: ఆ ముగ్గురు రాత్రి సమయంలోనే బయటకు వెళ్తారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలే వారి టార్గేట్.. అలాంటి వాహనాలు, లారీలను
Petrol Diesel Price Today: వాహనదారులకు చమురు సంస్థలు మళ్లీ షాక్ ఇచ్చాయి. దాదాపు నాలుగు రోజుల పాటు స్థిరంగా ఉన్న..
Petrol Diesel prices today: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సాధారణ ప్రజలను ఆందోళనకు గురి
Petrol Diesel prices today: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సాధారణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా 12 రోజులపాటు పెరిగిన పెట్రో ధరలు తాజాగా మంగళవారం కూడా మళ్లీ పెరిగాయి. మంగళవారం..
Today Petrol and Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ఇప్పటంతలో బ్రేక్లు పడేలా కనిపించట్లేదు. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్..
Petrol, diesel prices today: దేశంలో గత కొంతకాలంగా నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుల జేబులు గుల్లవుతున్నాయి. వరుసగా మూడో రోజూ కూడా పెట్రో ధరలు మళ్లీ పెరగడంతో వాహనదారులు..
తిరుపతి: సమాజంలో మానవత్వం అంతరించిపోతోంది. బందుత్వాలు, బాందవ్యాలు కూడా మరిచి మనుషులు పశువులకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన ఘటన సమాజంలో విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి అర్థం పడుతుంది. వయసు మీద పడిన తండ్రిపై కుమారుడు, కోడలు దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో స్థానికుల్ని దిగ్భ్రాంతికి గు