Dream11: జమ్మూకశ్మీర్లోని బిజ్బెహరా ప్రాంతంలోని షల్గామ్ గ్రామానికి చెందిన వసీం రాజా అనే యువకుడు రూ.2 కోట్లు గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.
జమ్మూ కశ్మీర్ లోని అనంత్నాగ్ జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది నుంచి పిస్టల్తో పాటు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Three militants killed in encounter: జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో
కశ్మీర్ లోయలో ఉగ్రవేట ఓ రేంజ్లో కొనసాగుతోంది. గడిచిన ఆరు నెలల్లో వంద మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది భారత సైన్యం. తాజాగా గడిచిన 24 గంటల్లోనే ఐదుగురు..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. అన్ని వర్గాల ప్రజలను ఇది ఎటాక్ చేస్తోంది. తాజాగా ఇది పోలీసులను కూడా టెన్షన్ పెడుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలి�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. రోజులు గడిచే కొద్ది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43లక్షలకు చేరింది. వీరిలో పదిహేను లక్షలకు పైగా కరోనా నుంచి కోలుకుంటే.. దాదాపు రెండు లక్షల ఎనభై వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ వై
జమ్ముకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలో ఇవాళ ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని బాగేందర్ మొహల్లా వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. తనిఖీలు చేపడుతున్న జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు త
శ్రీనగర్ : పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబుబా ముఫ్తీ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. జమ్మూకశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలోని ఓ ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఫ్తీ.. అనంత్నాగ్ వెళ్లి అక్కడి నుంచి బిజ్బెహ్రాకు తిరిగి