ISIS Terrorist Killed In Encounter: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్, పుల్వామా
Three militants killed in encounter: జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో
జమ్ముకశ్మీర్ లోయలో ఉగ్రవేట కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్లోని పలు ప్రాంతంలో ఉగ్రవాదుల్ని పూర్తిగా ఏరిపారేసింది భారత సైన్యం.
దక్షిణ కశ్మీర్ ఉగ్రవాద రహిత ప్రాంతంగా అవతరించిందని జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులందర్నీ ఏరి వేశామని.. ఇప్పుడు నార్త్ కశ్మీర్ టార్గెట్ అని ప్రకటించారు.
జమ్ముకశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సర్పంచ్ను ఉగ్రవాదులు కాల్చిచంపేశారు. సోమవారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. అనంత్నాగ్ జిల్లాకు చెందిన అజయ్ పండిత అనే సర్పంచ్ను ఉగ్రవాదులు తుపాకీతో కాల్పులకు దిగి.. అక్కడి నుంచి పారిపోయారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రా�
జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని డయాల్గామ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న రిపోర్ట్ అందడంతో డయల్గావ్ ప్రాంతంలో బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. గాలింపు చర్యలు చేపడుతుండగా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. వారి
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ జవాన్లను టార్గెట్ చేస్తూ.. మరోసారి గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. అనంతనాగ్ జిల్లాలోని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు.