తెలుగు వార్తలు » Amithsha
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ రాకాసి తుఫాను దూసుకొస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై ఈ తుఫాన్ విరుచుకుపడుతుందని ఐఎండీ హెచ్చరించడంతో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
కాంగ్రెస్పార్టీ కితకితలకేం తక్కువ లేదు.. సినిమాల్లో జమాజెట్టీలకు ఇచ్చే ఆస్కార్ అవార్డుల్లా భారత రాజకీయరంగస్థలంలో గొప్పగా నటిస్తున్నవారికి కూడా అవార్డులిస్తే పోలా అనుకుంది కాంగ్రెస్ పార్టీ.. జ్యూరీ ఆ పార్టీనే కాబట్టి ఇందులోంచి తనను తాను మినహాయించేసుకుంది.. ఆ పార్టీ ట్విట్టర్ అకౌంట్లో బెస్ట్ యాక్టర్ ఇన్ యా�
తెలంగాణ కాంగ్రెస్లో మరి కొందరు నేతలు బీజేపీ వైపు చూస్తోన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆ నేతల మాటలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. బుధవారం తెల్లవారు జామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ ప్రభుత్వాన్ని అమిత్ షా నాయకత్వాన్ని ఎంతగానో అభినందించారు. జమ్మూ కశ్మీర్ అంశంలో కేంద్రం తీ�
బెంగాల్లో అధికార పక్షంలో ఉండే నాయకులు చాలామంది బీజేపీతో కలుస్తున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం ఉన్న సంక్షోభానికి, బెంగాల్లో ఇప్పుడున్న పరిస్థితులకు ప్రస్తుతం ఎలాంటి పోలిక లేదని చెప్పారు. ఎన్నికల సమయం దగ్గరి కొచ్చే సరికి పార్టీలో ఇంకొంత మంది జాయిన్ అయ్యే అవ�
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కాషాయం కండువా వార్తలు వినిపిస్తున్నాయి. దీని పై ఆయన స్పందిస్తూ బీజేపీలో చేరాలని చాలా రోజుల నుంచి ఒత్తిడి ఉందని ఆయన చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత తన కొడుకు మనోహర్ పార్టీ మార్పు పై నిర్ణయం తీసుకుంటారని నాదెండ్ల భాస్కర్రావు అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బ�
లోక్సభ సమావేశాలు ప్రారంభం కావడంతో 17వ లోక్ సభకు స్పీకర్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న వార్తలకు బీజేపీ తెరదించింది. లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా బీజేపీ ఎంపీ ఓం బిర్లాను ఎంపిక చేసినట్లు అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ, ఇతర ప్రతిపక్ష పార్టీలూ సపోర్ట్ చేశాయి. నామినేషన్ దాఖలుకు వేరే అభ్య