తెలుగు వార్తలు » AMIT SHA
పశ్చిమ బెంగాల్ ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. నందిగ్రాంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో బీజేపీ, టీఎంసీ పార్టీ పోటా పోటీ ర్యాలీతో హోరెత్తింది.
ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే, దేశ రాజకీయాలు మాత్రం పశ్చిమ బెంగాల్ మీదే కేంద్రీకృతమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేసుల తీవ్రత పెరుగుతోందన్నారు.
రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ.. ఇవాళ రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఉదయం రాజ్ఘాట్కు చేరుకున్న నరేంద్ర మోదీ మహాత్మాగాంధీ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. Paid tributes to respected Bapu at Rajghat. This year, we mark the 150th Jaya
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా ఎన్నికైన బీజేపీ, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ పేరును శిరోమణి అకాలీదళ్ న
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చురకలు వేశారు. ఢిల్లీ చుట్టూ చంద్రబాబు ప్రదక్షణలు చేసే బదులు ఏపీలో ఓట్ల కోసం గట్టి కృషి చేసుంటే ఆయనకు మరికొన్ని సీట్లైనా దక్కేవని ఎద్దేవా చేశారు. ఇది ఆయనకు నేనిచ్చే సలహా అని కామెంట్ చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే అఖండ విజయాన్ని సాధించిన
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సంచల విజయం నమోదు చేసింది. బీజేపీ సొంతంగానే పూర్తి మెజారిటీ సాధించడంతో ఇవాళ కూడా విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. 16వ లోక్సభను రద్దు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. ఇందుకు సం�
పశ్చిమబెంగాల్లో బీజేపీ సునామీ సృష్టించనుందని ఇండియాటుడే సర్వే తేల్చిచెప్పింది. మొత్తం 42 సీట్లకు గాను బీజేపీ ఏకంగా 19 నుంచి 23 స్థానాలను కైవసం చేసుకోనుందని పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ 19 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకోనుందని.. దీంతో టీఎంసీ, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని సర్వే వెల్లడించింది. 2014 ఎన్నికల్లో బీ�
కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని లేఖలో పేర్కొన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత కూడా మోదీ బద్రీనాథ్, కేదార్నాథ్లో పర్యటించడం కూడా కోడ్ ఉల్లంఘనకు వస్తుందన్నారు. మోదీ వ్యక్తిగత, ఆధ్యాత్మిక పర్యటనను �
ప్రధాని మోదీపై ప్రియాంక చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కౌంటర్ అటాక్ చేశారు. హర్యానాలో ఓ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ దుర్యోధనుడిలా అహంకారి అంటూ ప్రియాంకా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే, దీనిపై అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ �