తెలుగు వార్తలు » amid coronavirus outbreak
ఏపీ విద్యాశాఖ పాఠశాలల నిర్వహణలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ పలు మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టనుంది. ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 10,667 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 5 రోజులతో పోల్చుకుంటే దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. ఈ క్రమంలోనే గ్రేటర్..
దేశంలోనే సంపన్న దేవాలయం, అక్కడ కోలుదీరిన దేవదేవుడు అపర కుబేరుడు. శ్రీనివాసుడి నిలయమైన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తీసుకున్న నిర్ణయం ఒప్పంద కార్మికులకు సంకటంగా మారింది. వందల మంది ఒప్పంద కార్మికులను టీటీడీ తొలగించింది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పనిచేస్తున్న 13
కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా సెల్ఫోన్. పెద్ద, చిన్నా తేడాలేదు.