తెలుగు వార్తలు » America Tour
సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ తమిళనాట సంచలనంగా మారింది. రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు సంతోషంలో తేలిపోయారు...
ఆయన సీరియస్గానే చెప్తాడు.. కానీ తెలుగు ప్రజలంతా కామెడీగా తీసుకుంటారు. ఒక్కోసారి కామెడీ కూడా పండిస్తుంటాడు.. కానీ.. జనం నవ్వుకుంటూ అదో మాదిరిగా చూస్తారు.. ఎస్.. హి ఈజ్ కె.ఏ.పాల్. మొన్నటి ఎన్నికలకు ముందు తనకు సైలెంట్ వేవ్ వుందంటూ పోటీకి దిగి.. ముఖ్యమంత్రిని అవుతానంటూ తెగ సందడి చేసిన కె.ఏ.పాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే అడ్రస్ ల�
మొన్నటి అమెరికా పర్యటన తర్వాత యావత్ ప్రపంచం మన వైపే చూస్తోంది.. ఎక్కడికెళ్లినా మన దేశం గురించే ఆలోచిస్తున్నా అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మరి జీడీపీ ఎందుకు తగ్గుతోంది ? నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతుంది ? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ముందు గణాంకాలను చూద్దాం ఒక సారి. దేశంలో బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలతో నిరుద్�
వారం రోజులపాటు అమెరికాలో పర్యటించి అనేకమంది దేశాధినేతలతో మంతనాలు జరిపి ఇండియా తిరిగి వచ్చిన ప్రధాని మోదీ అంతా బాగుందని సెలవిచ్చేసారు. ఈ ప్రకటన ఒక్కసారిగా పదిహేనేళ్ల క్రితం 2004 లో ఎన్నికలకు వెళ్లే ముందు అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి చేసిన ప్రకటన గుర్తొచ్చింది. అంతా బాగుందంటూ అప్పట్లో అయన ఎన్నికలకు వెళ్లి బొక్క
ఏపీ సీఎం జగన్ అమెరికా టూర్ వెళ్లిన తర్వాత.. రాష్ట్రంలో పలుమార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయన వచ్చిన వెంటనే ఏపీ మంత్రులతో.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకున్న ఆయన అక్కడ నుంచి మరో విమానంలో గన్నవరానికి చేరుకోనున్నారు. పోలవరం ప్రా�
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. ఫ్యామిలీతో అమెరికా టూర్కు వెళ్లిన ఆయన.. రాష్ట్ర ప్రయోజనాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వచ్చేందుకు అమెరికాలోని వివిధ అధికారులతో సమావేశమవుతున్నారు. కాగా.. అమెరికాకు వెళ్లిన సీఎం జగన్ను కలిసేందుకు తెలుగు అభి�
ఏపీ సీఎం జగన్ అమెరికా పయనమయ్యారు. కుటుంబసమేతంగా జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్లారు. ఈ నెల 16 నుంచి 22 వరకూ అమెరికాలో పర్యటించనున్నారు. ఇదే పర్యటనలో ఆయన రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, దౌత్యాధికారులతో చర్చలు జరపనున్నారు. సీఎం జగన్ పర్యటన వివరాలు: 1. ఆగష్టు 16 తేదీన వాషింగ్టన్
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా జెరూసలేం పర్యటనకు వెళుతున్నారు. ఈ రోజు సాయంత్రం జెరూసలేం చేరుకోనున్న ఆయన.. ఆగష్టు 5న తిరిగి అమరావతికి రానున్నారు. తర్వాత ఆగస్టు 15 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. 17న డాలస్లో ప్రవాసాంధ్రల నుద్దేశించి ప్రసంగించనున్నారు. జగన్ అమెరికా వెళ్లేందుకు సీబీఐ కూడా అనుమతించింది. ఎంపీ విజయసాయిరెడ�
ఏపీ సీఎం వైఎస్ జగన్ అమెరికా టూర్కు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ అమెరికా వెళ్తారు. వారం రోజుల పాటు జగన్ అమెరికాలో పర్యటిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్.. తొలిసారిగా అమెరికాకు వెళ్తున్నారు. ఆగష్టు 17వ తేదీ నుండి 23వ తేదీవరకు అమెరికాలో పర్యటిస్తారు. అమెరికాలో నార్త్ అమెరికా తెలుగు కమ్య