తెలుగు వార్తలు » Ambulance
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక వైపు కరోనా కేసులు పెరిగిపోతోనే ఉన్నాయి. పరిస్థితి ఇంత విషమంగా ఉన్నాసరే.. ప్రజల్లో మాత్రం ఇంకా సరైన అవగాహన రావడం లేదు.
తమ డిమాండ్లపై ఉద్యమించిన అన్నదాతలు కొన్ని సందర్భాల్లో వాటిని కూడా పక్కనపెట్టి తమ మానవతను చాటుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా ..
కరోనా నేపథ్యంలో అంబులెన్స్ సేవలకు వసూలు చేస్తోన్న ఛార్జీలపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది
సీఎం వాహనశ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు.
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దాటికి ఆస్పత్రుల బెడ్లన్నీ ఫుల్ అవుతున్నాయి. ఇక కరోనా బారినపడ్డ వ్యక్తులను ఆస్పత్రులకు తరలించాలంటే..
మహారాష్ట్రలో దారుణం జరిగింది. కరోనా పేషేంట్లను తరిస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. ఐసోలేషన్ వార్డుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
అంబులెన్సులో మద్యం తరలిస్తూ పెద్దాపురం చెక్ పోస్టు వద్ద పట్టుబడ్డారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. వీరి నుంచి 107 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొన్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు నెలలు గడుస్తున్నప్పటికీ.. ఈ వైరస్పై ప్రజల్లో ఇంకా అవగాహన రావడం లేదన్న దానికి కర్ణాటకలో జరిగిన సంఘటన నిదర్శనంగా మారింది.
బుధవారం నాడు యూపీ మురదాబాద్లోని ఓ ప్రాంతంలో మెడికల్ టీంపై దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.కరోనా కేసుల సర్వే నిమిత్తం వెళ్లిన వైద్య సిబ్బందిపై .. అల్లరిమూకలు రాళ్ల దాడికి దిగాయి. కరోనా అనుమానితులను తీసుకెళ్లేందుకు.. ఓ అంబులెన్స్.. దానికి సెక్యూరిటీగా రెండు పోలీసుల వాహనాలు ఓ మురదాబాద్లోని ఓ ప్రాంతాన�
హైదరాబాద్ మలక్ పేట లోని నల్గొండ చౌరస్తాలో 108 అంబులెన్స్ లో ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రవి భార్య గౌరి(22) బడంగ్ పేట లో నివాసము ఉంటుంది. పురిటి నొప్పులు రావటంతో ఓలా క్యాబ్ లో బయలుదేరిన ఆమెను సంతోష్ నగర్ చౌరస్తాలో 108 అంబులెన్స్ సిబ్బంది శ్రీశైలం, పైలెట్ సారథి లు పికప్ చేసుకొని పేట్ల బుర�