తెలుగు వార్తలు » ambani bomb scare case
సస్పెండైన ముంబై మాజీ పోలీసు అధికారి సచన్వాజేకు ఈనెల 23 వరకు జ్యడిషియల్ కస్టడీ విధించింది ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. వసూళ్ల కేసులో ముంబై బార్ల యాజమానులను సీబీఐ విచారించింది. బీఎంసీ ఈ టెండరింగ్ కేసులో వాజే కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసు, ఆటో పార్ట్శ్ డీలర్ మాన్ శుఖ్ హిరేన్ మృతి కేసులో ముంబై మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేని ప్రశ్నిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు షాక్ తిన్నారు.
ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే కస్టడీని పొడిగించాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను గురువారం ముంబై కోర్టు అంగీకరించింది...
ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ముంబైలోని కార్యాలయంలో తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.