ఇండియాలో కోవిద్-19 వ్యాప్తి నివారణకు ప్రభుత్వం దృఢంగా కృషి చేసేబదులు తన చర్యలకు క్రెడిట్ సంపాదించేందుకు అనుసరిస్తున్న అయోమయ విధానాలు కారణమవుతున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ అన్నారు.
Bharat Ratna - Amartya Sen: భారతదేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న. దీనిని సాధారణ అవార్డుల మాదిరిగా పరిగణించరు. ఈ అత్యున్నత పురస్కారన్ని ఇప్పటివరకూ 48 మందికి ఇచ్చారు. అందులో 14 మందికి చనిపోయిన
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నోబెల్ గ్రహీతల ‘ పుట్టినిల్లు ‘ గా కనిపిస్తోంది. రోనాల్డ్ రాస్ (మెడిసిన్-1902), రవీంద్ర నాథ్ ఠాగూర్ (లిటరేచర్-1913), సీవీ రామన్ (ఫిజిక్స్-1930), మదర్ థెరెసా (శాంతి-1979), అమర్త్య సేన్ (ఆర్థికవేత్త-1998), అభిజిత్ బెనర్జీ (ఆర్ధికవేత్త-2019).. వీరంతా తమతమ రంగాల్లో జరిపిన విశేష కృషికి ఈ విశిష్ట బహుమతి పొందారు. వీర
జై శ్రీరాం నినాదంపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ సాహితీ వేత్త ఆమర్త్యసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాదవపూర్ విశ్వవిద్యాలయంలో జరిగిన బహిరంగ సభలో అమర్త్యసేన్ మాట్లాడుతూ.. గతంలో తానెప్పుడూ జై శ్రీరాం నినాదం వినలేదని చెప్పారు. జై శ్రీరాం నినాదం బెంగాల్ సంప్రదాయంలో లేదని, ఈ నివాదం కేవలం ప్రజలను కొట్టడానికి ఉపయోగిస్తున్న