Amarnath Yatra 2022: కరోనా వల్ల రెండేళ్లు వాయిదాపడిన అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది పునఃప్రారంభం కానుంది. ఈ యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతోంది.
Amarnath Yatra 2022: శివుడిని భారతీయులు మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రజలు కూడా పూజిస్తారు. మంచు లింగం రూపంలో, ఈ భూమిపై కనిపించే హిందువుల ప్రీతిపాత్రుడైన..
Amarnath Yatra 2022: హిందువులు అత్యంత పవిత్రం భావించే అమర్నాథ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అమర్ నాథ్ యాత్రను కోవిడ్ -19 (COVID-19) మహమ్మారి కారణంగా రెండేళ్లపాటు..