అమరావతి ప్రాంత రైతులకు వార్షిక కౌలు, 2 నెలల పెన్షన్ను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు కౌలు, 2 నెలల పెన్షన్ బ్యాంకు అకౌంట్లలో..
అమరావతి భూముల కుంభకోణంపై ఈడీ కేసు నమోదైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే అమరావతి భూముల కొనుగోలు అక్రమాలపై కేసు నమోదు చేయాలంటూ గతంలో సీఐడీ ఈడీకి లేఖ రాసింది. అమరావతి కోర్ ఏరియాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 790 మంది తెల్ల రేష
రాజధాని పేరుతో అనేక అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపించింది. అమరావతి భూములపై వీడియో ప్రజంటేషన్ ఇచ్చిన వైసీపీ.. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ రిపోర్ట్ను పక్కన పెట్టారని అన్నారు. తక్కువ రేట్లకు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని.. ల్యాండ్ పూలింగ్ భూమలకు బదులుగా ఇచ్చే ఫ్లాట్లలో కూడా అవినీతి చేశారని వైసీపీ నేతలు ఆరోప
ఏపీలో రాజధాని వివాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ప్రాంతంలో భూములపై మంత్రి బొత్స, బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. శ్రీ భరత్కు రాజధాని ప్రాంతంలో భూములున్నాయంటూ బొత్స పరోక్ష విమర్శలు చేయగా.. దానికి అతడు స్పందిస్తూ.. తన పెళ్లికి ముందు జరిగిన వ్యవహారాన్ని.. తర్వాత పరిణా
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి. రాజధానిలోని 29గ్రామాల్లో భూముల ధరల పెంపు ప్రతిపాదనల దస్త్రానికి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆగష్టు ఒకటో తేది నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. అయితే ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో గజం ధర రూ.1000 ఉండగా.. రూ.2,500కు పెంచారు. రూ.2,500 ఉన్నచోట రూ.5వేల వరకు పెరిగాయ