రాజధానుల అంశంపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఏ పరిస్థితుల్లో 3 రాజధానులు తీసుకువచ్చామో బుగ్గన వివరించారని పేర్కొన్నారు.
మాజీ శాసన సభ్యుడు వంగవీటి రాధాకృష్ణ ఢిల్లీ వెళ్లారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపారు.
Pawan Kalyan : అమరావతి రైతులకు అండగా ఉంటానని మరోసారి భరోసా ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన ఇవాళ(శనివారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు గ్రామాల్లో పర్యటించారు. రైతులతో మాట్లాడారు. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమే అయినా… గతంలోనే నిర్ణయం జరిగిపోయిందన్నారు. కాబట్టి రాజధాని ఎక్కడికీ మారబోదని, మారినా అది తాత్కాలికమేనని చె�
దాదాపు 49 రోజుల నుంచి అమరావతి రైతులు నిరసన చేస్తోన్న నేపథ్యంలో కొంతమంది.. సీఎం జగన్ను కలిశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తాడిగొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేశి ఆధ్వర్యంలో కొందరు రైతులు ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై జగన్ వారితో చర్చించారు. రాజధాని గ్రామాల్లో బలవంతంపు భూసేకరణ అంశా�
గుంటూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరులో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. బంద్ కొనసాగుతున్నా.. రోడ్డుపైకి వచ్చి రైతులు, విద్యార్థి సంఘాలు, టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. పోలీసులు, వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో డీఎస్ప�
ఏపీలో రాజధాని వేడి మంచి రైజ్లో ఉంది. అమరావతి రైతులు ఆందోళనల నేపథ్యంలో వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎప్పుడు ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా తన మనసులోని భావాలను చెప్పే వైసీపీ మద్దతుదారుడు పోసాని..ఈ సారి తన సహనటుడు, ఎస్వీబిసీ చైర్మన్ పృథ్వీపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రైతులు కడుపు మండి ఆందోళనలు చేస్తుంటే, పెయిడ్ ఆర్టిస్ట్లు అ
అమరావతి రైతులు ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న నిరసనలు 16వ రోజుకి చేరుకున్నాయి. దీంతో ఉద్యమ తీవ్రతను పెంచేందుకు నిర్ణయించుకున్న రైతులు..జనవరి 3 నుంచి సకలజనుల సమ్మెకు సిద్దమవుతున్నారు. నిత్యావసరాలు, మెడికల్ ఎమర్జెన్సీ వంటి అత్యవవసరాలు మినహా మిగిలిన కార
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండో రోజు అమరావతిలో పర్యటించారు. రాజధాని రైతులతో సమావేశమై వారి సమస్యల్ని అడిగితెలుసుకున్నారు. జనసేన కార్యాలయంలో పవన్ సమావేశం నిర్వహిస్తుండగా ఓ పాము కలకలం సృష్టించింది. పామును చూసిన వెంటనే అక్కడికి వచ్చిన రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళకు గురయ్యారు. వెంటనే దాన్ని గుర�
ఏపీ రాజధానిగా అమరావతి ఇక్కడే కొనసాగుతుందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రాజధాని రైతులతో సమావేశమైన ఆయన వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. రాజకీయం అంటే స్కూలు పిల్లల ఆటకాదని, రాజధానిని తరలిస్తామనే మాటలు సరైనవి కాదంటూ మండిపడ్డారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేస్తూ పవన్ తనదైన శైలిల
రాజధాని ప్రాంత రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భూములు ఇచ్చిన రైతులకు చెల్లించేందుకు రూ.187 కోట్ల 40 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏప్రిల్లో సీఆర్డీఏ పంపిన ప్రతిపాదనల మేరకు ఈ డబ్బును విడుదల చేశారు. అధికారులు బుధవారం నుంచి రైతులకు ఈ డబ్బును చెల్లించనున్నారు. తాజాగా ప్రభుత్వం చ