జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలు దేరారు. ఏపీలోని మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఆయన కేంద్రంలోని పెద్దలను కలసి చర్చించనున్నారు. పవన్ వెంట సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. గురువారం మధ్యాహ్నం వరకు వీరు అక్కడే ఉండనున్నారు. అద్భుతాలు జరుగుతాయని చెప్పను కానీ, మన బాధలను పెద్�
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టాలీవుడ్ పెద్దలు ఎవరు జగన్ని కలిసింది లేదు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అశ్వినీదత్, దిల్ రాజు లాంటి వాళ్ళు కలవాలని అనుకున్న కానీ జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నదీ వినిపించిన మాట. దీనిపై వైసీపీలో ఉన్న నటుల మధ్య కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ పక్కనపెడితే త�
ఏపీలో పాలనా వికేంద్రీకరణపై బీజేపీ గత కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని పాలనా పరంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ