ప్రాచీన కాలంలో మొట్టమొదటి గా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురంగానీ వుండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు, మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరిన..
తూర్పు గోదావరి జిల్లాలో నర్సింగ్ విద్యార్ధిని అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది ప్రకాష్ పురంకు చెందిన జంపన్న గ్లోరి అనే యువతి అదృశ్యం అయ్యింది.
తన ఇద్దరి కూతుళ్ళను ఇద్దరు యువకులు వేధిస్తున్నారంటూ.. ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను కువైట్కి ఉపాధి కోసం వెళ్తే... నా ఇద్దరి కూతుళ్లపై పెట్రోల్ పోసి తగలబెడతానంటూ.. యువకులు బెదిరిస్తున్నారని.. వారిని కాపాడలంటూ...
పచ్చని పొలాలతో ఎప్పుడూ కళకళలాడుతూ కనిపించే కోనసీమ ఒక్కసారిగా ఫ్యాక్షన్ సీమగా మారిపోయింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై పరిగెత్తించి మరి కత్తులతో దాడి చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఈ ఘటన జరిగింది. సావురంకు చెందిన విప్పర్తి రవికుమార్ పై ఐదుగురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. దాడిలో రవికుమ�
అమలాపురం ఆపిల్స్..పేరు వింటేనే వింతగా ఉంది కదా..? అమలాపురం ఆపిల్స్ ఏంటీ..? ఎక్కడో కశ్మీర్లో మాత్రమే పండే ఆపిల్స్ అమలాపురంలో ఏంటీ..? అనుకుంటున్నారు కదా..! అవును మన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆపిల్స్ పండుతున్నాయి. అమలాపురం పట్టణంలో ఓ గృహిణి గతంలో ఓ ఆపిల్ మొక్కను కొనుగోలు చేసిందట. దానిని మూడు, నాలుగు సంవత్సరాల పాటు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ వైద్యుని కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలో మంచి పేరున్న ఆర్దోపెడిక్ వైద్యుడు పెనుమెత్స రామకృష్ణరాజు( 48), ఆయన భార్య లక్ష్మీ దేవి( 45), కుమారుడు కృష్ణ సందీప్ ( 25) ఈ ముగ్గురు కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. రామకృష్ణ రాజు గత కొంతకాలంగా రియల్ ఎస�