హోంగార్డుగా పనిచేస్తున్నా.. మీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అంటూ డబ్బులు వసూలు చేసిన హోంగార్డు వాణితో పాటు, మరో ఇద్దరు మహిళలను ఒంగోలు ఒన్టౌన్
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వాలంటీర్లు తాడిపత్రిలో పని చేస్తే.. శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు...
హైదరాబాద్లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో అడ్మిషన్లు, ఉద్యోగ నిమయాకల్లో వెనుకబడ్డ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని..
ఆదినారాయణరెడ్డి, శ్రీచైతన్య యాజమాన్యం తన ఆస్తుల్ని కబ్జా చేసిందంటూ కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కేశవరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించిన కొద్ది సేపటికే ఆయన కుమారుడు భరత్ రెడ్డి రంగంలోకి దిగారు. “మా నాన్నకేశవరెడ్డి ఇవాళ చేసిన కామెంట్స్ వాస్తవం కాదు. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. 2014లో మా నాన్న చేసిన ఆర్థిక సమస్యల �
ఆంధ్ర ప్రదేశ్ లోని భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గళమెత్తారు. నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ నిధులు మళ్లించేందుకు జగన్ ప్రభుత్వానికి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. జగన్ సర్కారు..
హైదరాబాద్: ఖమ్మం జిల్లా ప్రజల అజాభిప్రాయాన్ని గౌరవించకుండా..కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పైరయ్యారు. నీకు దమ్ముంటే ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయ్. ప్రజాభిప్రాయమేంటో తెలుస్తుంది’’అని సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల�
అమరావతి: ఎక్కుడ ఏ చిన్న విషయం జరిగినా టీడీపీ నేతలపై ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవడం వైసీపీకి అలవాటైపోయిందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతి బాధాకరం. ఆయన మృతిపై లోతుగా దర్యాప్తు
గుంటూరు: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్పై మంత్రి పుల్లారావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ తీరు దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉందన్నారు. తెలంగాణలో ఓట్లను తొలగించి టీఆర్ఎస్ గెలిచినట్లుగా.. ఏపీలో కూడా వైసీపీ అలాగే గెలవాలనుకుంటుందని ఆరోపించారు. జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. �
రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.
హైదరాబాద్: మహిళలపై వివక్ష చూపుతున్న కేసీఆర్పై షీ టీమ్ కేసు పెట్టాలని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. మహిళలు, గిరిజనులపై కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే వివక్ష చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. గత కేబినెట్ లాగానే ప్రస్తుతం కూడా మహిళలకు ప్రాధాన్యత లేకపోవడం నిజంగా బాధాకరమని కిషన్ రెడ్డి అన్నారు. పుల్వా