'సింగిల్స్ డే' పేరుతో నిర్వహించే ఆన్లైన్ షాపింగ్ సేల్లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మన దేశంలో దివాలీ సేల్ లాంటిదే చైనాలో సింగిల్స్ డే సేల్.
Cheap Electric Car: ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 4 లక్షలు పెట్టాల్సిందే కానీ.. చైనాకు చెందిన రీగల్ కాప్టర్ మోటార్స్ రూపొందించిన ఈ కారు ధర ఎంతో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. కేవలం రూ. లక్షన్నరలో ఉన్న ఈ కారు పూర్తి వివరాలు..
మార్కెట్ గుత్తాధిపత్య నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబాకు గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించనందుకు గాను ఆ సంస్థకు భారీ జరిమానా విధించింది.
చైనాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఆలీబాబా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆలీబాబా కంపెనీ ఎన్నడూ చూడని పతనాన్ని చవిచూస్తోంది.
చైనా దుందుడుకు చర్యలతో టిక్ టాక్ సహా పలు చైనా యాప్ లను భారత్ బ్యాన్ చేయగా దాని పర్యావసానాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టాలన్న విషయంలో..
చైనీస్ కంపెనీ 'ఆలీబాబా'కు, దాని ఫౌండర్ జాక్ మా కు గుర్ గావ్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఒకరు దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని ఈ సమన్లు..
చైనా సైన్యంతో లింకులున్న ఏడు ప్రముఖ కంపెనీలు ఇండియాలో తీవ్రమైన చర్యను ఎదుర్కోవలసి రావచ్ఛు.. అంటే ఇటీవల చైనాకు చెందిన 58 యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం వేటు వేసినట్టే వీటి విషయంలో కూడా తీవ్రమైన నిర్ణయం తీసుకునే..
చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కరోనావైరస్ పై వచ్చే పుకార్లు, తప్పుడు కథనాలు, వదంతులపై యుద్ధం చేయడంలో సాయం చేయనుంది.
చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పుడు ఇండియాలోను ఈ వైరస్ ప్రవేశించి భయపెడుతున్నది. హైదరాబాద్లో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో