తెలుగు వార్తలు » Akkineni Nageswara Rao
అక్కినేని అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు కింగ్ నాగార్జున. వైల్డ్ డాగ్ సక్సెస్ జోష్లో ఉన్న కింగ్... ఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్ఇచ్చారు.
ఓ గొప్పింటి అమ్మాయి ఓ పేదింటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే... తనను నమ్మి ఆస్తులు అంతస్తులు వదిలి పూరి గుడిసెకు వచ్చింది కనుక ఆ అమ్మాయిని పుట్టింటి కంటే గొప్పగా చూసుకోవాలని భావించి.. ఆ అబ్బాయి ఆర్ధికంగా...
సినిమా ఇండస్ట్రీలో ఎన్ని అవార్డులు ఉన్నా.. దాదా సాహెబ్ పాల్కే అవార్డు మాత్రం ఎంతో ప్రత్యేకం. భారతీయ చలన చరిత్రకు మూలపురుషుడు అయిన దాదా సాహెబ్ పాల్కే అవార్డు పేరుతో ఇచ్చే ఈ అవార్డు అమితాబ్ బచ్చన్ను వరించింది. అమితాబ్ కంటే ముందు 49 మంది ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. 1969 నుంచి ఈ అవార్డును ప్రకటించడం మొదలుపెట్టారు. జ్�
కొంతకాలం క్రితం విశాఖపట్నం బీచ్ రోడ్లో ఏఎన్నార్, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కానీ విశాఖ నగరానికి సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలను సరైన అనుమతులు లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారని పలువురు కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు వాటిని తొలగించాలని జీవీఎంసీ అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో 13వ తేద�