ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 60 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యింది. 2017లో కూడా ఇంచుమించు ఇంతే పోలింగ్ జరిగింది...
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు పూర్వ వైభవం దక్కాలంటే ఇప్పుడున్నవారితో సాధ్యం కాదని తెలుసుకున్న ప్రియాంక కొత్తవారికి అవకాశాలిచ్చారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన మొత్తం 166 మంది అభ్యర్థులలో 119 మంది పూర్తిగా కొత్తవారు.
న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రచారం చేపట్టనున్నారు. తాను వారణాసిని సందర్శించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ఆమె సంకేతాలు పంపారు. ఎస్పీ చీఫ్ అఖి�
లక్నో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో పొత్తును ఎస్పీ, బీఎస్పీలు గురువారం ఖరారు చేశాయి. యూపీలో మొత్తం 80 స్ధానాలకు గాను ఎస్పీ 37 స్ధానాల్లో, బీఎస్పీ 38 స్ధానాల్లో పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. ఈ మేరకు తాము పోటీ చేసే స్ధానాలను వెల్లడిస్తూ ఇరు పార్టీలు జాబితాను విడుదల చేశాయి. అమేథి, రాయ్బరేలిలో అభ్యర్ధుల�