యూపీలో బలపడేందుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీకి ఎంఐఎం బీ టీమ్ అంటూ సామజ్వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి.
Bye Election Result 2022: ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, అజంగఢ్, పంజాబ్లోని సంగ్రూర్ లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. అదే సమయంలో నాలుగు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి.
ప్రతాప్గఢ్ జిల్లాలోని రాణిగంజ్ (Raniganj) నియోజకవర్గంలో చేపడుతున్న ఓ కళాశాల భవన నిర్మాణ పనులను సమాజ్వాదీ ఎమ్మెల్యే డా.ఆర్కే వర్మ (RK Verma) గురువారం పరిశీలించారు.
సమాజ్వాది పార్టీకి ఈ ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో సమాజ్వాది పార్టీ నేత అజం ఖాన్ యూపీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.
ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్(President Ram Nath Kovind) పదవీకాలం ఈ ఏడాది జులై మాసంతో ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అధికార బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న సమాజ్ వాదీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఎస్పీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఆజం ఖాన్ పార్టీని వీడి సొంత పార్టీని స్థాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో మళ్లీ గొడవకు దారితీసింది. మంగళవారం లక్నోలో జరిగిన ఎస్పీ, దాని మిత్రపక్షాల సమావేశానికి శివపాల్ గైర్హాజరయ్యారు.
UP Opposition Leader: సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎస్పీ శాసనసభపక్షనేతగా, ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఎస్పీ
యూపీలో మరో ఆరు మాసాల్లో ఎన్నికల సమరం జరగనుంది. రెండు లోక్సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్యాదవ్..
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ప్రచారం చేస్తున్న బీజేపీ.. రైతులను జీపుతో తొక్కి చంపేసిన ఘటనపై 'లఖింపుర్ ఫైల్స్' అని ఓ సినిమా....