తెలుగు వార్తలు » Akbaruddin Owaisi Sensational Comments On Telangana Government
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థుల చదువులు పునఃప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంటర్ విద్యా బోధనకు ప్రభుత్వం ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. డైరెక్టుగా కాలేజీలు తెరిచే అవకాశం..
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రజల సౌకర్యం కోసం త్వరలోనే ఫిర్యాదుల కేంద్రం ఒకటి ఏర్పాటు చేయనుంది.
గాంధీ ఆసుపత్రి కంటే జైలే బెటరని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ 19కు సరైన వసతులు లేవని అనేక ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు.